Photo of KADAMBAM by Pravallika Srinivas at BetterButter
2883
3
0.0(0)
0

కదంభం

Nov-23-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కదంభం రెసిపీ గురించి

ఇది పూరి జగన్నాధ్ స్వామికి ప్రసాదముగా నివేదిస్తారు.వీటిలో అన్ని రకాల కూరగాయలు ,కందిపప్పు,బియ్యం ముక్యంమైన పదార్ధాలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఒరిస్సా
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 1 కప్పు
  2. కందిపప్పు - 1 కప్పు
  3. నెయ్యి -4 స్ఫూన్లు
  4. దోసకాయ - 1 ముక్క
  5. సొరకాయ - 1 ముక్క
  6. కాలిఫ్లవర్ - 1 ముక్క
  7. బంగాళదుంప - 1
  8. వంకాయలు -3
  9. మునకాడలు - 2
  10. టొమాటో -2
  11. దొండకాయలు -5
  12. బెండకాయలు -5
  13. చింతపండు - 4 రెమ్మలు
  14. అల్లం - 2 అంగుళాలు
  15. నీరు - 6 కప్పులు
  16. బిర్యానీ ఆకులు-3
  17. లవంగాలు - 7
  18. యాలుకలు -8
  19. సొంపు - 1 స్పూను

సూచనలు

  1. బియ్యం కందిపప్పు కడిగి నీరు వేసి మెత్తగా ఉడికించు పెట్టుకోవాలి.
  2. కూరగాయ ముక్కలు తొక్కతో సహా కొంచం పెద్ద ముక్కలు తరిగిపెట్టుకోవాలి.
  3. తర్వాత నెయ్యి వేడి చేసి కాగాక గరం మసాలా దినుసులు వేసి వేగాక కూరగాయ ముక్కలు వేసి మగ్గించాలి.
  4. ఇప్పుడు ఉప్పు, పసుపు, సాంబార్ పొడి,కారం,చిన్న ముక్క బెల్లం వేసి కొన్ని నీరు పోసి బాగా ఉడికించుకోవాలి.
  5. ఇప్పుడు ఉడికిన కూరగాలలో ఉడికించిన కందిపప్పు అన్నం ని వేసి కలుపుకోవాలి.
  6. కలిపిన మిశ్రమంలో మరికొన్ని నీరు వేసి బాగా దగ్గర పడేవరకు ఉడికించుకోవాలి.
  7. అంతే కాదంభం నీ వేరే గిన్నీలోకి సర్వ్ చేసుకోవాలి.
  8. పూరి జగన్నాధ స్వామికి నివేదించి మనం ప్రసాదం గా తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర